ఈరోజు జరిగిన స్థానిక కేకే ఫంక్షన్ హాలు నందు
భద్రాచలం నేటి ధాత్రి
భిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అత్యవసర సమావేశం భిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని మండల అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో కొండిశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ భిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు భద్రాచలం మండలంలో పెట్టే సమావేశంలో మాకు సమాచారం అందించకుండా మాకు ఏ విషయంలో చెప్పకుండా వారు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లతోని పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నందున దానికి నిరసనగా మేము ఈరోజు ముకుమ్మడిగా భిఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేస్తున్నాము
భిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన వారు మండల ప్రధాన కార్యదర్శిగా కొండిశెట్టి కృష్ణమూర్తి
బీసీ సెల్ మండల అధ్యక్షులు చింతాడి రామకృష్ణ
ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొప్పుల శ్రీనివాస్ యూత్ మండల అధ్యక్షులు గాడి విజయ్ ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకట్ అభయాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్
తాళ్ల రవికుమార్
డైరెక్టర్ ఒగ్గు రమణ డైరెక్టర్ ఎం వి రమణ
కనకదుర్గమ్మవారి డైరెక్టర్ పొనుగుపాటి సీత మహిళా మండల అధ్యక్షులు జాస్తి గంగా భారతి మాజీ మహిళా మండల అధ్యక్షులు కేతినేని లలిత మాజీ ఎంపీటీసీ మానే కమల మాజీ ఎంపీటీసీ జ్యోతి మహిళా నాయకులు సాయి కుమారి అనురాధ సత్యవేణి మైధిలి బేబీ శివపార్వతి రమణ సలోమి అన్ని బూత్ కమిటీల ఇన్చార్జిలు మండల కమిటీ ట్రెజరర్ కూ రపాటి ప్రసాద్ రాజు మోటార్ సైకిల్ యూనియన్ ప్రెసిడెంట్ ప్రతి ప్ భాను బార్బర్ యూనియన్ మాజీ అధ్యక్షులు క్రాంతి కుమార్ భద్రాచలం పట్టణంలో ఉన్న 42 పోలింగ్ బూతుల గాను 32 భుత్ ఈ జించార్జీలందరూ ముకుమ్మడు రాజనామ చేస్తున్నట్లుగా తెలియజేయునది
ఇట్లు
మండల ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి