మల్కాజ్గిరి నేటిధాత్రి
నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ, బాలాజీ కాలనీ, అంతయ్య కాలనీ, సంతోష్ కాలనీ, మాతృపుర కాలనీ, వివేకానంద పురంలో బుధవారం కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించిన మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి.
అనంతరం కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి కాలనీ వాసులతో మాట్లాడి, వాళ్లకి ఉన్న సమస్యలు అన్నీ నోట్ చేస్కోని, తప్పకుండ పరిష్కరించె విదంగా ముందుకి వెళ్దాం అన్నారు.అందరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపియవల్సింది గా కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, పార్టీ సభ్యులు, కాలనీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.