
Mandamarri Photographers
నూతన జిల్లా అధ్యక్షుడికి మందమర్రి ఫోటోగ్రాఫర్స్ సన్మానం
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు . మందమర్రి పాత బస్టాండ్ వ్యాపార సంఘం అధ్యక్షులు శ్రీ వడ్లకొండ కనకయ్య గౌడ్ అధ్యక్షతన ఈరోజు మందమర్రి అంగడి బజార్ ఏరియా శివకేశావఆలయం లో. నూతనంగా ఎన్నుకోబడిన. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అప్పసు రామన్న కి. ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి కి. కోశాధికారి ముక్కెర శ్రీనివాస్ కి
ప్రత్యేక పూజలు నిర్వహించి
ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా శాలువా తో సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో
శివ కేశవ సంజీవ దేవాలయం.మందమర్రి అంగడి బజార్. అధ్యక్షులు. రంగ భూమయ్య * *గౌరవ అధ్యక్షులు రాచర్ల రవికుమార్ ప్రధాన కార్యదర్శి రాచర్ల.గణేష్ కోశాధికారి గడ్డం రామన్న కమిటీ సభ్యులు. బట్టు నారాయణరెడ్డి రంగ గురువయ్య * *కేశెట్టి సత్తయ్య గుడి పూజారి దిలీప్ శుక్ల *మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడేపు అశోక్ కుమార్. *కోశాధికారి బద్రి సతీష్. సిహెచ్ రవి. కుటుంబ భరోసా ఇంచార్జ్ నూనె సురేష్ తదితరులు పాల్గొన్నారు**