దొడ్డ బాలాజీ
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దేశిని రాజు (ఫోటోల రాజు) తండ్రి లింగమూర్తి ఓదెల మండలం మడక గ్రామంలో ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేసిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ మరియు కాంగ్రెస్ నాయకులు మూగ రవి