మండల అధ్యక్షుడుగా శనిగరం రవి దానియేలు
కాటారం :- నేటి ధాత్రి
కాటారం మండలం గూడూరు గ్రామం లోని తెలుగు బాప్టిస్ట్ చర్చి లో కాటారం మండలం పాస్టర్స్ నూతన కమిటీని పాస్టర్స్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షుడు బజారు రవిరమేష్
అధ్యక్షుడు శనిగరం రవిదానియేలు ఉపాధ్యక్షుడు మాతంగి శాంతికుమార్ కార్యదర్శి వంగరి కోటేష్ సహాయక కార్యదర్శి వడ్లకొండ ప్రసాద్ కోశాధికారి భూక్యా లాలునాయక్ కార్యవర్గ సభ్యులుగా మల్లెల జాన్ రమేష్ ఏకు సతీష్ కుమార్ ని నియమించారు నూతనంగా ఎన్నికైన వారికీ మాజీ అధ్యక్షుడు మాతంగి డేవిడ్ మార్క్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో మండలం లోని పాస్టర్స్ పాల్గొన్నారు