:సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం శంకర్
కూకట్పల్లి, ఫిబ్రవరి 07 నేటి ధాత్రి ఇన్చార్జి
16న దేశవ్యాప్త కార్మిక సమ్మెను భా రత్ బందును విజయ వంతం చే యండి ఆల్ ఇండియా రోడ్డు ట్రా న్స్ఫర్ వర్కర్ ఫెడరేషన్ సిఐటి యు రాష్ట్ర కార్యదర్శి ఎం శంకర్ ఈరోజు రామాలయం కమాన్ కూకట్పల్లి ఆ టో స్టాండ్ వద్ద ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ విడుద ల చేయడం జరిగింది.ఈ కార్యక్రమా నికి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ ఏ ఐ ఆర్టి డబ్ల్యూ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎం శంకర్ సిఐటియు కూకట్పల్లి మండ ల నాయకులు బి రాములు పాల్గొని ప్రసంగించారు.వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక రాజ్యాంగ ప్రభుత్వ వ్యతిరేక విధా నాలను అవలంబిస్తుందన్నారు భారత రాజ్యాంగంలోని పొందుపరి చిన లైకుగాని తారుమారు చేస్తూ కులమత బేధాలను పొంచి పోషి స్తుందని దుయ్యబట్టారు కొన్నేళ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మికుల హక్కులను రద్దు చేసి నాలుగు లేబ ర్ కోడ్లుగా తీసుకొచ్చిందని తెలిపా రు కార్మిక హక్కులను కాల రాస్తుం దని అన్నారు అంతేకా కుండా రోజు రోజుకు పెరుగుతున్న ధరలను అదు పు చేయడంలో మోడీ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని అన్నారు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు సంబంధించిన బిఎన్ఎస్ ఒకటి రెండు అనే చట్టా న్ని తీసుకొచ్చి డ్రైవర్లపై పెను భారం మోపిందని అన్నారు ఈ చట్టం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ల తప్పు లేకుండా వారిపై ఏడు లక్షలు జరిమానా పదేళ్లు జైలు శిక్ష విధించే విధంగా చట్టం తెచ్చిందని తెలిపారు కలియుగ కార్మికులకు ఇస్తున్నట్లుగా డ్రైవర్ల కూడా నెలకు 7500 రూపా యలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నెలకు 4,500 పింఛన్ ఇన్సూరెన్స్ సౌకర్యం డ్రైవర్ల కల్పించాలని కోరా రు అంతేకాకుండా డ్రైవర్లకు ఏఎస్ ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారి పిల్లలకు ఉచిత విద్యను అందించా లని డ్రైవర్లుగా పనిచేస్తున్న కార్మికు లను పర్మినెంట్ చేసి వారికి ఐడి కార్డులు ఇవ్వాలని మోటర వాహణ చట్టం 2019 రద్దు చేయాలని ఈట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కావున దేశవ్యా ప్తంగా ఈ నెల 16న జరిగే కార్మి
క సమ్మెను గ్రామీణ భారత్ బంద్ లో డ్రైవర్లు అందరూ పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చా రు.ఈ కార్యక్రమంలో మాత ఆటో స్టాండ్ కూకట్పల్లి జగద్గిరిగుట్ట ప్రెసి డెంట్ పి అర్జున్ వైస్ ప్రెసిడెంట్ కె మధు జనరల్ సెక్రెటరీ కె మోజేష్ కోశాధికారి ముఖలింగం సలహాదా రులు చెన్నూరు యాదగిరి ఇస్తారి గడ్డం మల్లేష్ మహేందర్ గుప్తా నా .యకులు భాస్కర్ నరసింహ భీమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.