పేదల నేత మహేష్ కుమార్ గౌడ్

పేదల పక్షాన పోరాటం చేసిన యోధుడు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు న్యాయం

పేదలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే

అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయే

కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
శేరి సతీష్ రెడ్డి
కూకట్పల్లి మే 24 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు.ఈ సందర్భంగా శేరి సతీష్ రెడ్డి బొకే అందజేసి మహేష్ కుమార్ గౌడ్
కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి కట్టు బడి పని చేస్తుందని పేదల పెన్నిధి అయి న మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి లో ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ముఖ్యుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఒకటే అని చెప్పక తప్పదు అన్నారు.పేదలప క్షాన నిలిచి ఉండే పార్టీ కాంగ్రెస్ అయితే దేశంలో దారిద్య నిర్మూలనకు కృషి చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని కొనియా డారు. నిరంతరం ప్రజల కోసం పరిత పించే మహేష్ కుమార్ గౌడ్ నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని ఆయన
ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు అబ్దుల్ బాకీ ప్రభాకర్ రెడ్డి నగర్ అధ్యక్షులు,సంజీ వరావు కాంగ్రెస్ నాయకులు,రేష్మ బి బ్లాక్ అధ్యక్షరా లు,పొన్నం రజిత కెపిహెచ్బి డివిజన్
ప్రెసి డెంట్,అర వింద,నితీష్ కుమా ర్గౌడ్,అక్బర్భాయ్,అల్లావుద్దీన్ ,టిల్లు,
మధు మొయిస్,డా.విజయ భవా ని,మధు,కలాం,దుర్గా ప్రసాద్,మ హేష్,నిశ్చల్,శ్రీకాంత్,సుద ర్శన్,
నమ్రత,ప్రసన్న,నజీర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *