ఎల్ఆర్ఎస్ గడువు మే 31 వరకు పొడిగింపు.

Municipal Commissioner Municipal Commissioner

ఎల్ఆర్ఎస్ గడువు మే 31 వరకు పొడిగింపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ రాయితీ చెల్లింపు గడువు మే మాసం 31 వరకు పొడిగింపు చేసినట్లు మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన. పత్రికా ప్రకటన లో జహిరాబాద్ పురపాలక సంఘం కమిషనర్ ఉమామహేశ్వరరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!