1 ఫీట్ల డ్రైనేజీ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది.

కూకట్పల్లి,మార్చి 07 నేటి ధాత్రి ఇన్చార్జి

ఈ రోజు బాలానగర్ డివిజన్ పరిధిలోని పాత ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో గణేష్ టెంపుల్ నుండి రాఘవేంద్ర వైన్స్ వరకు నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ బాలా
నగర్ కుమ్మరి బస్తి లో నూతన 1 ఫీట్ల డ్రైనేజీ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి కొబ్బ‌ రికాయ కొట్టి ప్రారంభించ డం జరిగింది.ఈ కార్య క్రమంలో వాటర్ వర్క్స్ సెక్షన్ మేనేజర్ అనిల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్
ఖాజా నాయకులు దేవులపల్లి కృష్ణ మూర్తి,ఎలిజాలయాదగిరి,సింగజోగి రామేశ్వర్,వాటర్ వర్క్స్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *