కూకట్పల్లి ఏప్రిల్ 01 నేటి రాత్రి ఇంచార్జి
బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రా కేంద్రాన్ని మన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీంద ర్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల ఓసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జీ.కరు ణాకర్ రెడ్డి విచ్చేసి ప్రారంభిచడం జరిగింగింది.ఈ సందర్బంగా కార్పొరే టర్ స్వయానా ప్రజలకు మజ్జిగా అందచేయడం జరి గింది.ఈ కార్యక్ర మంలో బాలానగర్ డివిజన్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉపేంద ర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి వెంకట్ రె డ్డి,మాజీ అధ్యక్షులు రమేష్ రెడ్డి,సం ఘం సభ్యులు ఆనంద్ రెడ్డి,మందడి సుధాకర్ రెడ్డి,మనోహర్ రెడ్డి,మాజీ కౌన్సలర్ దాసరి శంకర్ రెడ్డి,సభా పతి రెడ్డి,సురేం దర్ రెడ్డి,కొత్త దామో దర్ రెడ్డి, సులోచన రెడ్డి,రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది.