రూ.2 లక్షల ఎల్ఓసి అందజేత.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

మహబూబ్ నగర్ మండలం దివిటిపల్లి కి చెందిన పి.అలివేల గత కొంత కాలంగా హృద్రోగ వ్యాధితో బాధపడుతూ.. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం రూ.2 లక్షల ఎల్ఓసి కాపిని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!