ధర్మపురి నేటి ధాత్రి
ధర్మపురి మండలం జైన గ్రామంలో,సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణానికి మాజీ మంత్రివర్యులు పెద్దపెల్లి పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్ ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ స్నేహలత,సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు, ఈ కార్యక్రమంలో భక్తులు , పాల్గొన్నారు
సీతారాముల వారిని దర్శించుకున్న ఎల్ ఎం ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహ లత
