అయ్యప్ప స్వాములకు బీక్షను ఏర్పాటుచేసిన ఎండి అలీ
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో సోమవారం రోజున అయ్యప్ప స్వాములకు మైనారిటీ నాయకుడు మహమ్మద్ అలీ కులమతాలకు అతీతంగా అల్పాహార బీక్షను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా అలీ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఉండాలని అన్ని కులాలు సమానమే అని భావించి హిందూ ముస్లిం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని అన్నారు.