కూకట్పల్లి ఏప్రిల్ 30 నేటి ధాత్రి ఇన్చార్జి
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తర పున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిం చుకో వడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకు లతో కలిసి డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ ఇం టింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యా యంగా పలకరిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ చేవెళ్ల కాంగ్రెస్ పా ర్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి కి మీ అ మూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు కార్యక్రమంలో యువనే త దొడ్ల రామకృష్ణ గౌడ్,సమ్మారెడ్డి,భాస్క ర్,షౌకత్ అలీ మున్నా,సయ్యద్,సంగ
మేష్,అగ్రవాసు,యాదగిరి,జనార్దన్.శ్రీనివాస్,కరుణాకర్,మహేష్,ఫారూఖ్,ఖలీ మ్,వాలి నాగేశ్వరరావు,సత్యనారాయ ణ,రాజు,బాలస్వామిసాగర్,సన్యాసి
రావు,రాజు,రాజ్యలక్ష్మి,పుట్టందేవి,శ్యా మల,కృష్ణవేణి,సరిత,పర్వీన్,అను రాధ,పద్మావతి నికత్ ఫాతిమా,
యస్మిద్,మహముదా,రాజేశ్వరి, మకాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,అనుబంధ బస్తి కమిటీ సభ్యులు,పార్టీ శ్రేణులు,కాలనీ వాసులు
తదితరులు పాల్గొన్నారు.