రేపటి కృతజ్ఞతా సభను విజయవంతం చేయాలి…..

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి….

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)రేపు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం లో జరగనున్న హుజురాబాద్ నియోజక వర్గ ప్రజా అభిమానానికి కృతజ్ఞతా సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులకు,అభిమానులకు పిలుపునిచ్చారు.తన పై నమ్మకంతో ఎమ్మెల్యే గా గెలిపించిన నాయకులు,కార్యకర్తలు,తన విజయానికి కారకులైన ప్రజలు ప్రతి ఒక్కరూ హాజరై హుజురాబాద్ సాయి రూప గార్డెన్ లో శనివారం ఉదయం గం.11 లకు జరిగే కృతజ్ఞతా సభలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *