
దళిత నాయకుడు గుగ్గిళ్ల సురేష్ మాదిగ
మంగపేట నేటిధాత్రి
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్ట భద్రుల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజల, యువత కోసం ప్రతి నిత్యం శ్రమిస్తున్న తీన్మార్ మల్లన్న కు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలి తెలంగాణ రాష్టం లోనీపేదల నిరుద్యోగల కోసం నిలబడి పోరాడి మాట్లాడిన తీన్మార్ మల్లన్న, సీరియల్ నంబర్ రెండోవ నంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను అని మంగపేట మండల దళిత నాయకులు గుగ్గిళ్ల సురేష్ మాదిగ పట్టభద్రులతో మాట్లాడడం జరిగిందిఈ సమావేశంలో పున్నేం భాస్కర్, డర్ర సతీష్, తరుణ్, లవయ్య, వినోద్, కోలుకుల సతీష్, బోడ సతీష్, బోడ పుల్లయ్య, బేత నర్సింహారావు, రోహిత్, బోడ రామకృష్ణ, తదితరులు పాలుగోన్నారు