రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.!

farmers

బాండ్ మొక్కజొన విత్తనా,శుద్ధి పైన.ఏ డి. అవి నాష్ వర్మ,ఆరా.

రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా..

బినామీ పేర్ల తొ ఏజెన్సీ మొక్క జొన్న సిండికెట్ వ్యాపారం..

ఆదివాసీల చేతిలో వ్యాపారం ఉండాలి..

ఈ ప్రాంతం లో (ఏజెన్సీ ),రాజే, ఆదివాసీ.

ఏజేన్సీలో పెత్తనం ఎవరిది..

నూగుర్ వెంకటాపురం,మర్చి
(నేటి దాత్రి ):-ములుగు జిల్లా వెంకటాపురం మండలం

రాసపల్లి గ్రామ పంచాయతీకి వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి, సందర్శించారు. మొక్కజొన్న పంటలను పర్యవేక్షణలో నష్టపోయినటువంటి రైతులతో మాట్లాడుతూ, నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం ఇప్పిచ్చేలా చూస్తానని, ఏ డి,రైతులతొ మాట్లాడారు. రైతులకు న్యాయం చేస్తాం అని అయన చెప్పారు. ఆ ఏ డి తో హామీలు నెరవేరకపోతే ములుగు కలెక్టరేట్ వరకు పాదయాత్ర తో బయలుదేరి కలెక్టరేట్ ముట్టడిస్తానని, రైతులు డిమాండ్ చేశారు. బినామీ పేర్లతోనే రైతులని నట్టేట ముస్తున్నారని,రైతులు ఆవేదంతో మాట్లాడారు. బాండు మొక్కజొన్న రైతులకు, ప్రభుత్వం, సంబంధిత అధికారులు న్యాయం చేయాలని రైతులు అన్నారు. మొక్కజొన్న రైతులంతా ఐక్యతగా ఉండి, బాండ్ సంస్థల మీద ఉద్యమం చేపడతామని రైతులు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!