భయం వీడండి….. పరీక్షలు రాయండి

పిల్లల్లారా పరీక్షల వేళ భయమెందుకు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో డాక్టర్ ప్రహసిత న్యూరో ఫిజీషియన్ డీఎంహెచ్ పి గారిచే పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది విద్యార్థి నులకు మానసిక ఆరోగ్య అవగాహన”పై కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా పరీక్ష ఒత్తిడి, దానికి గల కారణాలు మరియు పరీక్ష ఒత్తిడిని ఎలా అధిగమించాలి, పాజిటివ్ థింకింగ్,యోగా మరియు ధ్యానం వంటి జీవన శైలి మార్పులు. వంటి అంశాలపైవిద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుభాషిణి దేవి ఆశ వర్కర్ ప్రేమలత ఉపాధ్యా యినిలు శ్రీజ త్రివేణీ, శ్రీలత,శ్రీలత ,పాఠశాల హెచ్ ఎస్ జి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *