బిజెపి విజయ సంకల్ప యాత్ర జయప్రదం చేయండి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో హరీష్ రావు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు ప్రజలందరూ కార్యకర్తలు నాయకులు మహిళా సోదరులు కదలి రావాలని నరేంద్ర మోడీ కి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందనినరేంద్ర మోడీ అధికారంలో లేకపోతే జాతీయ రహదారుల నిర్మాణం జరిగేది కాదు గ్రామాలలో విధి దీపాలు ఎలిగేవి కాదు గ్రామాలలో స్మశాన వాటికలు ఉండేవి కాదు ఉచిత రేషన్ బియ్యం వచ్చేవి కాదు స్వచ్ఛభారత్ టాయిలెట్స్ నిర్మాణం అయ్యేది కాదు వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్లు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు మన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేస్త మోరి లో వేసినట్టే కాబట్టి అందరూ అర్థం చేసుకుని బిజెపి కమలం పువ్వ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఇంకా అధిక అభివృద్ధిని సాధించాలని ఏ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అతను పోయి మళ్లీ మన మోడీ గారి దగ్గరికి నిధులకు రావాలి అదే మనం మన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తే మన నిధులు మనకే వస్తాయి కొత్త రైల్వే మార్గాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నిధులు కానివ్వండి జాతీయ రహదారుల నిర్మాణం కానివ్వండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇతర పనులు కానివ్వండి గ్రామాలలో సిసి రోడ్లు ఇవన్నీ చేసుకోవచ్చు కాబట్టి జరిగే ఎన్నికలు రాష్ట్రానికి జరిగే ఎన్నికలు కాదు కాబట్టి గుర్తించండి ప్రజలారా కార్యకర్తలారా పనిచేసే మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేసే అధిక మెజార్టీతో కమలం పువ్వు మన అభ్యర్థిని గెలిపించాలి ఇవాళ నరేంద్ర మోడీ ఏ అధికారం లేకపోతే రామ మందిరం నిర్మాణం జరిగేదా లేకపోతే నరేంద్ర మోడీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని ప్రజలారా అన్నారు ఈ కార్యక్రమంలో గణపురం మండల అధ్యక్షుడు జిట్టబోయిన సాంబయ్య మంద మహేష్ బొద్దుల మొగిలి మాదాసు మొగిలి సోమ దామోదర్ బొల్లం అరుణ గాంధీనగర్ నరేష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *