జిల్లా డివిజినల్ ఇంజినీర్ పాపిరెడ్డినీ కలిసిన నాయకులు

భూపాలపల్లి నేటి ధాత్రి

టీఈఈ 1104 యూనియన్ భూపాలపల్లి డివిజన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా డివిజినల్ ఇంజినీర్ పాపిరెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కార్మికుల సమస్యలు చెప్పడం జరిగింది
వారు సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ప్రాంతీయ అధ్యక్షులు షేక్ జహురొద్దీన్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఒంటేరు మల్లయ్య కంపెనీ టీజీ ఎన్ పి డి సి ఎల్ ఉపాధ్యక్షులు ఎం. రమేష్, భూపాలపల్లి డివిజన్ అధ్యక్షులు ఎం. శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ కె. శ్రీకాంత్, కార్యనిర్వాహక అధ్యక్షులు గుర్రం సుమన్ అదనపు కార్యదర్శి కె. నరేష్, కోశాధికారి బి. రాజు, వి. సాయిరాం, డి. బాలాజీ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!