వనపర్తి నేటిదాత్రి
మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో హనుమాన్ టికె డిలో తెలుగు దేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య రవి యాదవ్ హోటల్ బల్ రాం. రావుల శిష్యుడు ఎండి దస్తగిరి మేదరి బాలయ్య బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమాని దస్తగిరి డి బాలరాజ్ ఫారుక్ గంధం కృష్ణయ్య తెలుగుదేశం నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం నేతలు
