తుమ్మల పల్లి శాంతమ్మ కు నివాళులు అర్పించిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపథం నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి

సింగరేణి మండలం మాదారం గ్రామస్తులు అమరుడు కామ్రేడ్ తుమ్మలపల్లి హనుమంతరావు, సీనియర్ జర్నలిస్టు తుమ్మలపల్లి ప్రసాద్ ల మాతృమూర్తి తుమ్మలపల్లి శాంతమ్మ కు పూలమాలవేసి నివాళి అర్పిస్తున్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ చంద్ర అరుణ ఆవుల అశోక్ జి రామయ్య సి వై పుల్లయ్య నాయకులు విమల యాకోబు షావలి, ఎన్ వి రాకేష్, గుగులోతు తేజ, వేములపల్లి వీరన్న, రావుల నాగేశ్వరరావు కొయ్యల శ్రీను సత్తిరెడ్డి కొయ్యల ఉపేందర్ మూతి నాగేశ్వరరావు చీమల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *