వైరా బిఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తూన్న నాయకులు.

కారేపల్లి నేటి ధాత్రి.

సింగరేణి మండలం బాజుమల్లాయిగూడెం. జైత్రాంతండా.రేలకాయలపల్లి. పంచాయితీల్లో బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ విజయాన్ని ఆకాంక్షిస్తూ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్.ఎంపిపి.మాలోత్ శకుంతల కిషోర్.ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ సింగరేణి మండల ఎంపీపీ మాలోత్ శకుంతల, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, జడ్పిటిసి.సర్పంచ్ మాలోత్ కిషోర్, నాయకులు సయిందు, బాణోత్ ప్రసాద్, సర్పంచ్లు లకావత్ లక్ష్మణ్.రమణ.సింగరేణి మండల.మాజీ రైతు బంధు కన్వీనర్.హన్మకోండ రమేష్ . ఉన్నం.విరేందర్ . మటుకు.కిరణ్ . శంకర్. చందర్.స్థానిక బూత్ కమిటీ సభ్యులు సుధాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్ని. పంచాయితీలలో ప్రజలకు కేసీఆర్ చేస్తూన్న అబివృద్ధి పథకాలు వివరిస్తు బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ కు ఓటు వేసి అత్యదిక మెజార్టీ తో గెలిపించాలని. బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ మండలంలోని గ్రామాలల్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *