: Ex-Sarpanch Pays Tribute in Dasadinakarma
దశదినకర్మలో పాల్గొన తాజా మాజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు తండ్రి ఇటీవల మరణించడం తో వారి దశదినకర్మ లో పాల్గొని వారికిశ్రద్ధాంజలి ఘటిస్తు వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియాజేయాడం జరిగింది అని అన్నారు,
