-ఉప్పల్ ఎమ్మెల్యే
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి తీవ్రంగా కలిచి వేసిందని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే
బండారి లక్ష్మారెడ్డి తెలియజేశారు. మరణ వార్తను విని తాను నమ్మలేకపోయానన్నారు. యువ వయసులో ఎమ్మెల్యేగా
గెలుపొందిన లాస్య నందితకు ఎంతో మంచి భవిష్యత్తు ఉండేదని, కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగిందన్నారు.