నాకు ప్రాణ రక్షణ కల్పించి న్యాయం చేయండి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఒక వ్యక్తి మాకు న్యాయం చేయాలంటూ.ప్లడ్ కార్డులతో. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ .బటాయించాడు. సందర్భంగా.వేములవాడకు చెందిన .కొండబత్తిని సత్యం. అనే ఇతను గతంలో లక్ష్యం పూర్ గ్రామంలో.సర్వేనెంబర్. 1170. నెంబర్లో. సబ్ స్టేషన్ పక్కన మూడు ఎకరాల ల్యాండ్ నా పేరు మీద ఉన్నది దానికి 2015. జనవరి 26 వ. సంవత్సరంలో బోరు వేయించడం జరిగింది. బోరును. నడవకుండా ఖరాబు.చేయడంతో పాటు. నన్ను చంపుతానని భయ ప్రాంతాలకు గురి చేస్తూ నా భూమిని కబ్జా చేసుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు వారితో నాకు ప్రాణ భయం ఉన్నది దయచేసి సంబంధిత అధికారులు దీనిపై తగు విచారణ చేసి నాకు సంబంధించిన మూడు ఎకరాల భూమి నాకు ఇప్పించవలసిందిగా అధికారులు కోరుచున్నాను ఇట్టి విషయమై ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో చుట్టూ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ బటాయించడం జరిగిందని. ఇందులో. గుర్రం అంజయ్య. ఆయన కుమారుడైన శ్రీనివాస్ రెడ్డి. నాకు సంబంధించిన భూమిని కబ్జా చేసుకుని నన్ను చంపుతానని బెదిరిస్తూ. నాకు సంబంధించినజాగను. నాకు కాకుండా బెదిరిస్తున్నారు వీరితో మాకు ప్రాణ భయం ఉన్నందున పోలీసులు అయినా రెవెన్యూ అధికారులైన సంబంధిత భూమిపై విచారణ చేపట్టి అర్హులైన మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము
