మంచిర్యాల నేటిదాత్రి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ మానవ హక్కుల సంగం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్ అధ్యక్షనలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు ఎల్లవేళలా ముందుంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా కైరి శ్రీనివాస్ గౌడ్ ను నియమించి నియామక పత్రాన్ని అందజేశారు ఇట్టి కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షుడు పెసర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు