మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
కొత్తకోట మున్సిపల్ 5 వ వార్డు బీజేపీ పార్టీ కి చెందిన కౌన్సిలర్ సంధ్య మన్యం యాదవ్ వీరితో పాటు తిరుపతయ్య,కుమార్, మొగులయ్య,కొల్లం,లక్ష్మణ్,మన్నెం,నరేందర్ యాదవ్, సత్యమ్మ తో పాటు 100 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాట్లడుతూ,ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు, ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు వారు తెలిపారు.,అభివృద్ధి చేసే కారుగుర్తు పార్టీ వైపే మేమంతా ఉంటాం అంటూ బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది అని అన్నారు..