భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కోటగుళ్లు డోనర్స్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు డోనర్స్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన భూపాలపల్లి సర్కిల్ ఇన్స్ ఫెక్టర్ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ను సోమవారం భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ కోట గుళ్ళు ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకట లక్ష్మీనరసింహారావు లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!