హైదర్నగర్ 123 డివిజన్లో పలు ప్రాంతాలలోజెండాలను ఎగురవేసిన కూన సత్యంగౌడ్

కూకట్పల్లి జనవరి 26 నేటి ధాత్రి ఇంచార్జ్

హైదర్నగర్ 123 డివిజన్లో ముజా హిత్,ముజ్జుభాయ్,సెవెన్ హిల్స్, గరుడాద్రి అంజనాద్రి వృషణాద్రి,షం షీగూడ పిఎన్ఆర్ అపార్ట్మెంట్ జై భారత్ నగర్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన జెండా పండుగకు కూన సత్యంగౌడ్ పాల్గొని జెండాల ను ఎగరవేశారు.అంతకు ముందు హైదర్నగర్ ప్రాథమిక పాఠశాల,మా ధ్యమిక పాఠశాలలో ప్రధానో పాధ్యా యుల ఆధ్వర్యంలో నిర్వ హించిన జెండా కార్యక్రమానికి కాంగ్రెస్ సీని యర్ నాయకులు కూన సత్యంగౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా
లను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం విద్యార్థు లకు మిఠాయిలను పంచిపెట్టా రు.కార్యక్రమంలో కూన సాయిగౌ డ్,కాంగ్రెస్ నాయకులు మాణి క్యం,మారుతికుమార్,రామకృష్ణగౌడ్ మహేష్ ముదిరాజ్, షేక్ ముజీబ్ షేక్ఫయూమ్,అప్రోచ్చాంద్,రహీం,మహమ్మద్, ఇబ్రహీం, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *