
Warangal district.
ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కొండేటి శ్రీధర్
వర్దన్నపేట (నేటిధాత్రి):
బీజేపీ మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా, ఇంటింటికి బీజేపీ, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఎస్ సీ మోర్చా అధ్యక్షులు వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో గడప గడపకు బీజేపీ పాలనను చేరావేస్తున్న కొండేటి శ్రీధర్ ఈ కార్యక్రమం లో వర్థన్నపేట మండల స్థానిక ఎన్నికల కన్వీనర్ రాయపురపు కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి సత్యం, ఇల్లంద ఎంపీటీసీ ఒకటవ స్థానానికి ప్రబారి పెద్దూరి రాజకుమార్, మాజీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చీపురు వెంకటస్వామి, సీనియర్ నాయకులు కొట్టూరి రవి, మల్లె పాక దూడయ్య, యువ మోర్చా మండల అధ్యక్షులు పెందోట మహంత్, బూత్ అధ్యక్షులు సంతోష్,తాటికాయల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.