మంగపేట నేటిధాత్రి
ములుగు జిల్లా మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగపేట మండల కేంద్రంలోని కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ మరియు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు,స్వీట్ల పంపిణీ చేసి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పిఎ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్, సీనియర్ నాయకులు, కుర్బన్ అలీ,చిట్టీమల్ల సమ్మయ్య,చల్లగురుగుల తిరుపతి, మహిళా అధ్యక్షురాలు , గోస్కుల లక్ష్మి, పంపాన పార్వతి, ఘాన్సీ, కృష్ణవేణి, తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యాగ్గడి అర్జున్,యూత్ నాయకులు, నిమ్మగడ్డ ప్రవీణ్, పిల్లలమర్రి వేణు, సుంకోజు ప్రశాంత్,,యాస నాగేందర్, ముప్పారాపు సందీప్, బియ్యని శ్రీను , మునిగాల నరేష్, పూజారి రాజు , బియ్యని శ్రీను సోషల్ మీడియా వారియర్స్ ,,బీస్ సాంబయ్య, పూజారి సతీష్, గుడివాడ శ్రీహరి తదితరులు పాలుగోన్నారు