ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికైన కంచనపల్లి గ్రామ సర్పంచ్ జ్యోతి సురేందర్ రెడ్డి!

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి దాత్రి

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కుకునూరు జ్యోతి సురేందర్ రెడ్డి, ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కాబడ్డారు, వీరు ఇటీవల కాలంలో కంచనపల్లిగ్రామానికి సర్పంచ్ గా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో కష్టపడి చదివి కస్తూర్బా గాంధీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా ఎన్నికై, తర్వాత క్రమంలో ఇటీవలే టీజీటీ (తెలుగు) ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికైనారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఎంతో సంతోషించి అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!