వెరిఫికేషన్ సెంటర్ ను పరిశీలించిన జాయింట్ డైరెక్టర్ రాజీవ్.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లాలో డీఎస్సీ 20 24 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్ ను సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు జాయింట్ డైరెక్టర్ రాష్ట్ర పరిశీలకు రాజీవ్ సందర్శించినారు. రాజీవ్ వెరిఫికేషన్ చేస్తున్న విధానాన్ని పరిశీలించి పలు సలహాలు సూచనలు వెరిఫికేషన్ టీం అధికారులకు తెలియజేసినారు. రాజీవ్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ కోఆర్డినేటర్స్ రాజగోపాల్ లక్ష్మణ్ డిసిఇబీ అసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య కుసుమ కృష్ణమోహన్ సీనియర్ అసిస్టెంట్స్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!