తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో ప్రచారంలో భాగంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అలాగే మన మంత్రి కేటీ రామారావు ని భారీ మెజారిటీతో గెలిపించాలని మళ్లీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఇంతకుముందు ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి మన తెలంగాణను అభివృద్ధి పథంలో ముందు ఉంచారని సందర్భంగా అన్నారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో ఎంపీటీసీ కుంటయ్య కోడి అంతయ్య మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజయ్య మాజీ సర్పంచ్ భాస్కర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోడి కనకయ్య సంధ్య వేణి స్వామి అంజయ్య పార్టీ సీనియర్ నాయకులు పడిగల రాజు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు