రాష్ట్ర నాయకులు తన్నీరు ప్రసాద్
కూకట్పల్లి,02 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి
శనివారం రోజు మాదాపూర్ డివిజ న్ గోకుల్ ప్లాట్లు లోని గేటెడ్ కమ్యూ నిటీలు ప్రజాయ్ అండ్ మహీంద్రా లైఫ్స్పేస్ల కి విచ్చేసి ప్రజాసమస్య లను తెలుసుకున్న కాంగ్రెస్ శేరిలిం గంపల్లి ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్.ఆ సమయంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ను ఇటీ వల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రాష్ట్ర నాయకులు కన్నీరు ప్రసాద్ ఆయనకు ఘనంగా సన్మా నించా రు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నా యకులు పాల్గొన్న కానీతన్నేరు ప్రసాద్. గంగారపు సంగారెడ్డి,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నా రు.
ఫోటో నెంబర్ 4లో….