ఐఎన్టియుసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ దిష్టిబొమ్మ దహనం చేయడం విచారకరం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం మున్సిపాలిటీ అయ్యెన్ టు ఇసి సీనియర్ నాయకులు గుడివాడ శ్రీనివాస్
జన ప్రసాద్.ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదని ఎవరని బాధపెట్టే మాటలు అనలేదని ఎంత ఎత్తు ఎదిగిన అందరిని సమానంగా చూశారని చాలా సీనియర్ నాయకులని అన్నారు జనక్ ప్రసాద్ గారు ఇంత సీనియర్ నాయకులు అని అతనిని దిష్టిబొమ్మ దహనం చేయడం చాలా విచారకరమని ఐఎన్టియుసి సీనియర్ నాయకులు గుడివాడ శ్రీనివాస్ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *