International Human Rights Day Observed at Tangallapalli College
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నీ జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరపడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు.మూలాధారమని అందరూ హక్కులు తెలుసుకొని ఇతరుల హక్కులను గౌరవించాలని తెలియజేస్తూ. 1948. డిసెంబర్ .10న. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనలను ఆమోదించిందని.అందుకే ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ న్యాయ సహాయం ద్వారా ప్రజల హక్కులను రక్షిస్తుందని. తెలుపుతూ. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవాధికారిక సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి నీరజ గారి ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి. కార్యదర్శి. DLSA.. శ్రీ పి లక్ష్మణ చారి సమన్యాయంతో.బుధవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జ్యోతి కాలేజ్ ఎడ్యుకేషన్లో.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడంతోపాటుజిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ న్యాయ సహాయం ద్వారా ప్రజలకు రక్షిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి సమావేశ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ.జే .శ్రీనివాసరావు. లోక్ అదాలత్ సభ్యులు న్యాయవాదులు.ఆడేపువేణు గుర్రం ఆంజనేయులు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పి పద్మ. విద్యార్థి నీ.విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
