మందరోలిపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ భూలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపన

గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉండాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలం మందరోలి పల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ భూలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలోని యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కొలుగూరి అనిల్-ఉమా దంపతుల కూతురు పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మండల జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ , కత్తి సంపత్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *