శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ లలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర రాజన్న జిల్లా పరిశీలకులు వినీత సాహూ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్ను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అలాగే నగదు బంగారం ఇతరత్న కానుకలు పంపిణీ చేసే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్నిస్కున్నంగా పరిశీలించాలని తనిఖీల ప్రక్రియను ఎప్పటికప్పుడు వీడియో చిత్రికలు చేయాలన్నారు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్కార్స్ స్టాటిస్టికల్ అకౌంటింగ్ వీడియో సర్వేలే పరిశీలకులు బృందాలు విస్తృతంగా తనిఖీ చేపట్టాలని నిబంధన విరుద్ధంగా సరైన ఆధార లేకుండా భారీ ఎత్తున నగదు బంగారం వంటివి తలిస్తే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలన్నారు సీజ్.చేసిన వస్తువులు వివరాలు తో కూడిన రసీదులు అందజేయాలన్నారు ఇట్టి కార్యక్రమంలో ఆర్ఎస్ఐ జునై ధ్ చెక్ పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!