మేడే సందర్భంగా కార్మికులకు మద్దతుగా నిలిచిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీధర్ రెడ్డి..

మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని షాద్నగర్ నందిగామ మండలంలోని నాట్కో ఫార్మసీ ఆవరణలో కార్మికులకు మద్దతుగా షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తో కలిసి జెండా ఆవిష్కరించరు.
ఈ కార్యక్రమంలో నాయకులు మాది జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ బాబర్ ఖాన్, ఐఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి రఘు నాయక్, చెంది తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు జంగ నరసింహ, జడ్పీటీసీ తాండ్ర విశాల ,మరియు ఎంపీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!