డ్రా తీసిన ఎస్సై రవికుమార్
గంగారం. నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం
మండలం కోమట్ల గూడ గ్రామంలో కోదండ రామయ్య దేవాలయంలో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద లడ్డు లక్కీ డ్రా.లక్కీ డ్రా లో పాల్గొన్న 300 మంది భక్తులు.
లక్కీ డ్రా ద్వారా వచ్చిన వచ్చిన మొత్తం 30300 వేల రూపాయలు.
ఆ మొత్తాన్ని భారీ వర్షాలకు ఇండ్లు దెబ్బ తిన్న వారికి సాయం
సారయ్య 10 వేలు
బిక్షం 5వేలు బాల్క 5వేలు మల్లెల విజయకుమార్ గాంధీనగర్ 10వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు
కొత్తగూడ మండలంలో ఇటీవల డెంగ్యూ జ్వరం తో మృతి చెందిన మల్లెల విజయ్ కుమార్ కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన దేవాలయ కమిటీ.
సైప సురేష్. ప్రతాపని శ్రీకాంత్. సైప రామచందర్. గోగ్గుల లక్ష్మయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు…