నూతన సర్పంచ్ దంపతులకు సన్మానం…

నూతన సర్పంచ్ దంపతులకు సన్మానం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం బస్వ రాజు పల్లి సర్పంచిగా గెలుపొందిన చింతకుంట్ల సునీత శ్రీనివాసులను మున్నూరు కాపు సంఘం నాయకులు శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయండి ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అల్లం బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి గండు రమేష్ ఉపాధ్యక్షులు గాజే శ్రీనివాస్ జంగిలి రవీందర్ ప్రధాన కార్యదర్శి సైన్ల శ్రీనివాస్ కోశాధికారి చింతకుంట్ల రాజు జంగిలి మల్లయ్య తదితరులుపాల్గొన్నారుe  

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version