
BJP women leader Jyoti Pandal
కార్మిక సంఘం అధ్యక్షుడికి సన్మానం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల అధ్యక్షలుగా సుకుమార్ ఎన్నికయ్యారు. వారిని జహీరాబాద్ బీజేపీ మహిళా నాయకురాలు జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు రాజేష్ ముదిరాజ్ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.