నిజాంపేట :నేటి దాత్రి ,మార్చి 25
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు పెద్ద, చిన్న, ముసలి, యువత అనే తేడా లేకుండా సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతాలకు అతీతంగా ప్రజలందరూ హోలీ సంబరాలు నిర్వహించారు