
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్ల పంపించేయడం జరిగినది. ఈకార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి హరీష్, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, దేశరాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కోలరమేష్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, రామడుగు గ్రామశాఖ అధ్యక్షులు కర్ణ శ్రీనివాస్, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, ఇరవై మూడు గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.