నైన్ పాకలో హనుమాన్ స్వాముల శోభయాత్ర.
చిట్యాల నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో నీ నైన్ పాక గ్రామంలో మంగళవారం రోజున హనుమాన్ మాలదారులు గ్రామం లో నగర సంకీర్తన కార్యక్రమం* ని అంగరంగ వైభవం గా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ స్వాములు గ్రామం లోని అన్ని పురావిధుల గుండా హనుమాన్ వేశాధారణలో రామనామా స్మరణ చేస్తు చప్పుళ్లతో అంజన్న స్వామి ల గంతులు వేస్తూ రామ నమా స్మరణ తో జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి స్వామి,దేవస్థాన హనుమాన్ స్వాములు,తదితరులు పాల్గొన్నారు.