గట్టుగూడెం గ్రామస్తులు 30 కుటుంబాలు జనసేనలో చేరిక ఎటపాక మండలం కన్నాయిగూడెం

యాటపాక నేటి దాత్రి

పంచాయతీ పరిధిలోని గట్టు గూడెం గ్రామం లో జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ కొమ్ము వెంకటేష్ ఉపాధ్యక్షులు గోవింద్ వెంకట్ ల ఆధ్వర్యంలో 30 గిరిజన కుటుంబాలు వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎటపాక మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలో లోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మరియు ఆశయాలు వారి యొక్క నాయకత్వ పట్టిమ మీద నమ్మకంతో పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి చేరుతా ఉన్నారు అని ఒక నీతి నిజాయితీ గల నాయకుడుకు అండగా ఉండాలని ప్రజలంతా ఈరోజు భావిస్తున్నారని ఎటపాక మండలంలో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నామని కొద్ది కాలంలోనే ఎటపాక మండల వ్యాప్తంగా అధిక సంఖ్యలో జనసేన పార్టీలో చేరికలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ కొమ్ము వెంకట్ ఉపాధ్యక్షులు మోల సతీష్ మంద సుబ్రమణ్యం గోవింద వెంకట్ కార్యదర్శులు కుంజా అర్జున్ గల్లా శివకుమార్ డేగల రాఘవ కాకటి శశాంక్ కొమ్ము మహేష్ ఎస్కే సాయి దాసరి మహేష్ నవీన్ మహేష్ పదం శ్రీను గ్రామ పటేల్ పద్దం రాజు పద్దం శ్రీను సరియo కోటేష్ పద్దం రామకృష్ణ పద్దం లక్ష్మినర్స్ పెనుబలి సురేష్ పదం మహేష్ పదం రాములు నాగరాజు పెనుబల్లి వెంకటేష్ పద్దం చంటి పదం రాము అధిక సంఖ్యలో జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *