మండల అధ్యక్షులుగా గుమ్మడి సత్యనారాయణ ఎన్నిక.
చిట్యాల నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ అండ్ సీడ్స్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది
అధ్యక్షులు గా గుమ్మడి సత్యనారాయణ
ఉపాధ్యక్షులు:గా సర్వ రాజు
ప్రధాన కార్యదర్శి గా పువ్వటి హరికృష్ణ
సహాయ కార్యదర్శి గా కైరిక కిషన్ రావు కోశాధికారి గా జిన్నె వేణు
కార్యవర్గ సభ్యులుగా మేకల శ్రీనివాస్ గంజి రవీందర్ జోగు భాను చందర్ మారెళ్ల దేవేందర్ రెడ్డి,గుండెబోయిన మహేందర్ లను డీలర్ అందరమూ సమావేశమై ఏకగ్రీవంగా నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.