పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు
రామేశ్వర యాత్రలో శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి సభ్యులు భారత దేశం లోని తమిళనాడు రాష్ట్రము లోని ప్రసిద్ధి గాంచినా పరమ పవిత్ర మైన రామేశ్వర క్షేత్ర విహార యాత్రలో శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి సభ్యులు ప్రతి సంవత్సరం దేశం నలుమూలల దేవాలయాలు సందర్శించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం దక్షిణ భారత దేశం పుణ్యక్షేత్రలు అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్సీ శ్రీరంగం తిరుచనూరు కన్యాకుమారి జంబూకేశ్వర్ తాంజవుర్ లాంటి దేవాలయాలు దర్శించినట్టుగా సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ పాత్రికేయలకు తెలిపారు.ఈ యాత్రలో ఆకుల రవీందర్ దామోదర్ బెనికి రాజు సింగం రాజవిరు పనికెలా శివకృష్ణ మొగిలి బండి రాజు ఆకుల సుజాత స్వర్ణలత లావణ్య సులోచన సారలక్ష్మి బెనికి స్వాతి వసంత అన్నపూర్ణ సంధ్య తదితరులు పాల్గొన్నారు